320 పరుగులకు పైనే ఉతికేట్లున్నారు... కోహ్లీ... ధోనీ సలహా తీసుకో...

ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్

గురువారం, 15 జూన్ 2017 (16:56 IST)
ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో వున్నారు. దీనితో ఇండియన్ క్రికెట్ క్రీడాభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. 
 
ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా కోహ్లికి సలహాలు ఇస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాట్సమన్లను పెవిలియన్ పంపేందుకు ధోనీ సలహా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. కోహ్లి మాత్రం అదేమీ చేయనట్లే కనిపిస్తున్నాడు. చూడాలి... బంగ్లా బ్యాటింగ్ ధాటి ఎంతవరకు వెళుతుందో...?

అన్నీ చూడండి

తిరువణ్ణామలై గిరిప్రదక్షిణలో మహిళను నగ్నంగా చేసి లైంగికదాడి...

మహిళను బెదిరించి అన్నాదమ్ముల అత్యాచారం

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... రోగులను వదిలేసిన పారిపోయిన సిబ్బంది

ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు.. ఆంధ్రా నేతలు కాదు : పవన్ కళ్యాణ్

పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పులి.. 12 ఆవులు బలి.. పట్టుకునేందుకు అంతా సిద్ధం

అన్నీ చూడండి

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

తర్వాతి కథనం
Show comments