సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ.. శాసించే స్థితిలో భారత్

ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:04 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుదోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కీలకమైన సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 
 
కీల‌క‌మైన రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసి త‌న స‌త్తా ఏంటో చాట‌డంతోపాటు టీమ్‌ను కూడా ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ వైఫ‌ల్యంతో మ్యాచ్‌లో పెద్ద‌గా ఆశ‌లు లేని స్థితి నుంచి ఇప్పుడు మ్యాచ్‌ను శాసించే స్థితికి టీమిండియా చేర‌డంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. 
 
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ సత్తా చాటాడు. ఓవ‌ల్‌లో 94 ప‌రుగుల ద‌గ్గ‌ర ఉన్న స‌మ‌యంలోనే ఏకంగా సిక్స‌ర్‌తో త‌న చిరకాల వాంఛ‌ను నెర‌వేర్చుకున్నాడు. 
 
రోహిత్ 127 ప‌రుగులు చేయ‌డంతో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల‌కు 270 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం 171 ప‌రుగుల లీడ్‌లో ఉన్న కోహ్లి సేన‌.. క‌నీసం మ‌రో 100 ప‌రుగులైనా చేయ‌గ‌లిగితే.. మ్యాచ్‌పై ప‌ట్టు బిగించిన‌ట్లే.

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments