Wednesday, 24 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket Present Series
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 24 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ 2025 : ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్!!
Tuesday,May 6, 2025
పెయింటర్గా మారిన జింబాబ్వే బౌలర్...
టి20లో కోహ్లీ సేన సెమీస్కి వెళ్తుంది, ఎలాగో తెలుసా?
పూణె వేదికగా ఇంగ్లండ్ వన్డే వార్... జోరుమీదున్న భారత్...
24 నుంచి మూడో టెస్ట్ : మొతేరా పిచ్ ఎవరికి అనుకూలం?
చెన్నై టెస్ట్ మ్యాచ్ : ఫాలోఆన్ తప్పించుకోవాలంటే భారత్ ఏం చేయాలి?
Sunday, February 7, 2021
India vs England: బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్ను భయపెడుతున్న భారత పేసర్లు
Wednesday, February 3, 2021
ముంబై వన్డే : సాహసం చేసిన ఆస్ట్రేలియా - భారత్ బ్యాటింగ్
Tuesday, January 14, 2020
ఒకే ఒక్కడు కుల్దీప్.. ధోనీ అద్భుత స్టింపింగ్.. కివీస్ రెండో వన్డేలో..
Saturday, January 26, 2019
ఫిట్నెస్లో ధోనీకి ఢోకా లేదు.. 2019 వన్డే ప్రపంచకప్లో బ్యాటింగ్ పొజిషన్ ఏంటో?
Friday, January 25, 2019
బ్యాట్స్మెన్లపై ఎలాంటి కనికరం లేదు.. 48 వికెట్లతో ఆ ముగ్గురు అదరగొట్టారు.. పైనీ
Wednesday, January 9, 2019
కోచింగే అవసరం లేదు..ఆడే వాతావరణం కల్పిస్తే చాలు.. వాళ్లే ఆడుకుంటారు: రవిశాస్త్రి
Wednesday, August 2, 2017
మహిళలకు కూడా ఐపీఎల్ను ఏర్పాటు చేయండి. అద్బుతాలు జరుగుతాయన్న మిథాలి
Tuesday, July 25, 2017
ప్రత్యర్థికి టోర్నీలో ఎన్నడూ తలవంచలేదు..జట్టును చూసి గర్విస్తున్నా: కంట తడి పెట్టుకున్న మిథాలి రాజ్
Monday, July 24, 2017
వరల్డ్ కప్ విజేత ఇంగ్లండే కానీ.. భారత మహిళా జట్టుకు అభినందనల వెల్లువ
Sunday, July 23, 2017
గుండె పగిలిన టీమ్ ఇండియా.. 9 పరుగుల తేడాతో చేజారిన వరల్డ్ కప్..విజేత ఇంగ్లాండ్
Sunday, July 23, 2017
అమ్మాయిల క్రికెట్లో ఇంత భారీ సిక్సా... హర్మన్ ప్రీత్ దూకుడుకు అదిరిపోయిన గిల్ క్రిస్ట్
Saturday, July 22, 2017
విశ్వ విజేతలం మేమే.. మమ్మల్ని ఓడించటం నీవల్ల కాదు ఇంగ్లండ్: మిథాలీ సవాల్
Saturday, July 22, 2017
టీ-20నే కాదు వన్డే క్రికెట్ ఎలా ఆడాలో కూడా ఆసీస్కు నేర్పిన కౌర్
Friday, July 21, 2017
వీరనారీ విహారం... ప్రపంచ కప్ పైనల్లో భారత మహిళా జట్టు.. దిమ్మ తిరిగిన ఆసిస్
Friday, July 21, 2017
next news
తాజా వార్తలు
వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?
విశాఖపట్టణానికి చెందిన ఓ వైద్యుడు మత్తు ఇంజెక్షన్ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. విశాఖకు చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా కుమారుడు ఖాసిం(27) అనే యువకుడు పాతబస్తీలోని యాకుత్పురలో ఉంటున్నారు. చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో వైద్య కోర్సును పూర్తి చేసి, గత రెండు నెలలుగా మల్లాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి విధుల్లో పనిచేస్తున్నారు.
భోజ్పూర్లో యువకుడు ఎన్కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు
బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో యువకుడొకరు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసరుతో సహా ఐదుగురు పోలీసు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాహ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటి గ్రామంలో జూన్ 17వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో భరత్ భూషణ్ తివారీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. భరత్ తమపై కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో అతను గాయపడ్డాడని, ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు పోలీసుల వాదనగా ఉంది.
సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?
బెంగుళూరు నగరంలో ఓ దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె కళ్లముందే తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు వారించారు. పెళ్లికి ముందే ఓ యువకుడితో సహజీవనం వద్దన్న తల్లిదండ్రులు, సోదరిపై తన ప్రియుడితో కలిసి ఆ కుమార్తె దాడి చేసింది. ఈ దాడిలో వారంతా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: పగటిపూట తేలికపాటి వర్షం కురిసే అవకాశం (20శాతం) ఉంది. రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం (65శాతం) ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 36°C, కనిష్ట ఉష్ణోగ్రత 28శాతంగా నమోదవుతుంది. గాలి, తేమ: పడమర దిశ నుండి గంటకు 13 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ శాతం 50శాతంగా ఉంటుంది.
హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు
ఏందయ్యా. ఇదేందయ్యా బాబూ. హర్మూజ్ జలసంధి నుంచి పిచ్చిపట్టినట్లు ఇట్లా చమురు తోడుకుని నౌకలు బిరబిరా వెళ్లిపోతున్నాయే. ఈ సీన్ చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఇక హర్మూజ్ జలసంధిని మూసేయడం ఎవ్వరి తరం కాదని అంటున్నారు. ప్రపంచ దేశాలు ఎన్నో రోజుల నుంచి చమురు కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నాయని, ఇప్పుడు జలసంధిని తెరవగానే బారులుతీరి చమురు కొనుగోలు చేసుకుని వెళ్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ లో పేర్కొన్నారు. సోమవారం నాడు ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందనీ, ఇది రికార్డు అని చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Trisha: అభిమానులు గోల చేసాక విజయ్కు విషెస్ చెప్పిన త్రిష
తమిళనాడు సీఎం విజయ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలను నటి త్రిష తెలపలేదని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇంకా ఆమె విజయ్ నుంచి దూరమైందని, అలాగే సోషల్ మీడియాను త్రిష అన్ ఫాలో చేసిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు త్రిష తాజా పోస్టుతో చెక్ పెట్టారు. జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా త్రిష నుంచి ఎలాంటి శుభాకాంక్షలు రాకపోవడంతో, ఆమె ఇన్స్టాగ్రామ్లో విజయ్ను అన్ఫాలో చేశారనే వార్తలు చర్చకు దారితీశాయి. వారి స్నేహబంధం దెబ్బతిన్నదంటూ సాగిన ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ, విజయ్తో ఉన్న ఒక చిత్రాన్ని త్రిష సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసారు.
Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్
నిన్న జరిగిన 'రిపబ్లిక్ సమ్మిట్'లో గౌరవనీయులైన ప్రధాన మంత్రి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఉపాసలను పలకరించినప్పటి సహజమైన దృశ్యాలు కొద్ది సేపటికి్రతమే సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతలుకు మోదీ ఆప్యాయపలుకరింపులు జరిగాయి. రామ్ చరన్ పెద్ది సినిమా విడుదలకు ముందు మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు పెద్ద కథ గురించి వాకబు చేశారు. ఇది దేశభక్తివైపు యువతను తీసుకెళ్ళే కథాంశమని చరన్ వెల్లడించారు.
Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి
ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ
పెద్ది సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ డిజిటల్ వేదికలపై పెద్ద చర్చకు దారితీసింది. భారతదేశంలో సినిమా అనేది అత్యంత చౌకైన వినోద సాధనమని, ప్రేక్షకులు కలిసి ఆస్వాదించగలిగే గొప్ప అనుభవాలలో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. మల్టీప్లెక్స్లలో పాప్కార్న్, స్నాక్స్ ధరలు విపరీతంగా పెంచారని, వాటిని తగ్గిస్తే థియేటర్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుందని చెర్రీ చెప్పినప్పటికీ, ఆయన వ్యాఖ్యలోని ప్రధాన ఉద్దేశ్యం సాధారణ సినీ ప్రేక్షకులలో చాలామందికి నచ్చలేదు.
సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు
హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రొడ్యూసర్స్ శ్రీదేవి కార్యంపూడి, వాసుదేవ్ కొప్పినేని.
Home
Horoscope
Shorts
Photos
Videos