ఈసీజీ రిపోర్ట్ వుంటే చాలు.. ఏఐ ద్వారా ఏడాదిలోపే మృత్యువును కనిపెట్టేయవచ్చు..

Written By సెల్వి
Updated: గురువారం, 14 నవంబరు 2019 (10:11 IST)
ఈసీజీ ప్రామాణిక పరీక్షలను చేపట్టిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా  ఒక సంవత్సరంలోపు ఏదైనా వైద్య కారణాలతో మరణించే రోగులను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ నిర్ణయానికి రావడానికి, పెన్సిల్వేనియాలోని గీసింజర్ హెల్త్ సిస్టమ్ పరిశోధకులు దాదాపు 400,000 మంది రోగుల నుండి 1.77 మిలియన్ ఈసీజీలను ఇతర రికార్డుల ఫలితాలను విశ్లేషించారు.
 
ఈసీజీ సంకేతాలను ప్రత్యక్షం విశ్లేషించిన పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య కారణాలతో మృతి చెందే రోగులను సంవత్సరానికి ముందే పసిగట్టవచ్చునని చెప్పారు. ఈసీజీ సంకేతాలను ప్రత్యక్షంగా విశ్లేషించిన న్యూరల్ నెట్‌వర్క్ మోడల్ మరణానికి ఒక సంవత్సరం ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉన్నతమైనదిగా కనుగొనబడింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈసీజీ కలిగి వున్నట్లు వైద్యుడు భావించిన రోగులలో కూడా న్యూరల్ నెట్‌వర్క్ మరణ ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగింది.
 
ముగ్గురు కార్డియాలజిస్టులు మొదట మామూలుగా చదివిన ఈసీజీలను విడివిడిగా సమీక్షించారు. వారు సాధారణంగా న్యూరల్ నెట్‌వర్క్ గుర్తించిన ప్రమాద నమూనాలను గుర్తించలేకపోయారని పరిశోధకులు తెలిపారు.
 
ప్రస్తుత ఆరోగ్య సమస్యలను గుర్తించడం కంటే ఈసీజీ నమూనాల ద్వారా మృత్యువును అంచనా వేయగలమని చెప్పారు. రోగుల ఈసీజీలను కంప్యూటర్ ద్వారా కనిపెట్టగలమని ప్రొఫెసర్ ఫోర్న్నాల్ట్ చెప్పారు.

అన్నీ చూడండి

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్ : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

కేజీ బంగారాన్ని కొట్టేసిన సోదరులు.. జ్యువెలరీ షాపుకు కన్నం వేసి..?

ఛార్జింగ్ అవుతున్న ఫోన్ పేలడంతో 14 ఏళ్ల బాలుడి మృతి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments