9 గంటలకు మించి అతినిద్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా?

Written By సిహెచ్
Updated: బుధవారం, 3 ఏప్రియల్ 2024 (19:44 IST)
చాలా మందికి ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు పట్టుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
 
ఇటీవలి తెలిపిన ఒక అధ్యయనం ప్రకారం, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది.
9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ నిద్ర శారీరక శ్రమను తగ్గిస్తుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
అతినిద్ర పోయేవారిలో ఊబకాయం సమస్య అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమై మలబద్ధకం సమస్య రావచ్చు.
ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరం చురుకుగా ఉండక సోమరితనం ఆవహిస్తుంది.
ఈ కారణంగా తలనొప్పి లేదా అలసట అనిపిస్తుంది.

అన్నీ చూడండి

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments