రోజూ గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే..?

శనివారం, 8 డిశెంబరు 2018 (15:57 IST)
చాలామంది పనిచేసి చేసి అలసిపోతుంటారు. దీని కారణంగా కాసేపు పడుకోవడమో, తలకిందకు వాల్చి ఉండడమో చేస్తుంటారు. ఇలా చేయకూడదని  నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ముఖంలోని సైనస్‌లో మరింతగా నీరు చేరుతుంది. ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. కాబట్టి బయటకెళ్లే ముందు 5 నిమిషాలపాటు నిటారుగా కూర్చోవాలని సూచిస్తున్నారు.
 
అలసటను తొలగించాలంటే.. రోజుకో గ్లాస్ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ రసాన్ని తీసుకోవడం వలన జలుబు వస్తుందని చాలామంది అనుకుంటారు. అందుకు ఏం చేయాలంటే.. నిమ్మరసాన్ని ఉదయాన్నే లేదా మద్యాహ్నం వేళల్లో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవు. మంచి ఉపశమనం లభిస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోను రాత్రి సమయంలో మాత్రం నిమ్మరసాన్ని తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. 
 
అలాగే, జలుబు చేసినపుడు కళ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. దీనికి కారణం జలుబు కారణంగా కళ్ల చుట్టూ ఉండే నరాలు కాస్త వెడల్పుగా మారడమే. ఈ సమస్య నివారణకు టీ బ్యాగులు చక్కగా పనిచేస్తాయి. ఈ బ్యాగులను 15 నిమిషాలపాటు కళ్లపై ఉంచుకోవాలి. టీలోని కెఫైన్‌కి తడి కళ్లచుట్టూ ఒత్తిడి పెంచుతాయి. ఆ ఒత్తిడి నరాలను మామూలు స్థితికి తెస్తుంది. దాంతో కళ్ల వాపు తగ్గుతుంది. 

అన్నీ చూడండి

షాబాద్ సీరియల్ కిల్లర్ కోసం వేట - 12 బృందాలతో గాలింపు

ముంబై ఆస్పత్రిలో పవన్‌కు ఆపరేషన్ - పరామర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

అన్నీ చూడండి

'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)

అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం

ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

తర్వాతి కథనం
Show comments