Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే..?

Updated: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:56 IST)
నేటి తరుణంలో ఇంట్లో చేసే ఆహార పదార్థాలకంటే.. బయటదొరికే ఫాస్ట్ ఫుడ్స్‌ ఎక్కువగా తింటున్నారు. అయితే వాటిని భద్రపరిచే వ్రాపర్స్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. అలానే ఈ ఫాస్ట్ ఫుడ్స్ భద్రపరిచే కవర్లు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాల ద్వారా మనం తీసుకునే పదార్థాలు అనారోగ్యాలను కొనితెచ్చిపెడుతున్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. 
 
ఈ ఫుడ్స్ భద్రపరిచేందుకు ఉపయోగించే వ్రాపర్స్‌‌లో టాక్సిన్స్, కార్సినోజెనిక్ టెప్లన్ కెమికల్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని స్పష్టం చేశారు. ఈ విషయం ఫాస్ట్ ఫుడ్స్ ప్యాక్ చేసే పేపర్లు, ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధించడంతో వెలుగులోకి వచ్చిందని పరిశోధకులు అంటున్నారు. వ్రాపర్స్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాల ద్వారా క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్తున్నారు. 
 
జంక్ ఫుడ్స్‌తోనే కాదు.. జంక్ ఫుడ్స్‌ను భద్రపరిచే ప్యాకెట్లతోనూ ఆరోగ్యానికి కీడు జరుగుతుందని.. అందుకే వాటిని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, డెసర్ట్స్, బర్గర్లు, పిజ్జాలను ప్యాక్ చేసే వ్రాపర్స్ ద్వారా వాటిని ఆహారంగా తీసుకునే మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. ఇందుకు వాటి తయారీకి పీఎఫ్‌ఓఎస్, టాక్సిక్ సబ్‌స్టన్న్ అనే రసాయనాలు ఉపయోగించడమే కారణమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఈ రసాయనాలతో తయారైన కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. మెదడు పనితీరు మందగిస్తుంది. కాలేయం, ఉదరం, ఊపిరితిత్తులు, గర్భాశయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఇంకా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, థైరాయిడ్ వంటివి తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అన్నీ చూడండి

నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారు : రుచికా సింగ్ (వీడియో)

అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments