బరువు తగ్గాలంటే.. అవిసె గింజలు.. మిరియాలు, పసుపు..?

మంగళవారం, 22 నవంబరు 2022 (20:20 IST)
బరువు తగ్గాలంటే.. అవిసె గింజలు రోజూ చెంచా పాటు తీసుకుంటూ వస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ చెంచా అవిసె గింజల్ని పచ్చళ్లూ, టిఫిన్లూ, పండ్ల రసాలూ, ఓట్స్, మజ్జిగ దేనిలోనైనా సరే కలుపుకుని తాగితే మంచిది. సలాడ్లపైనా అరచెంచా అవిసె గింజల నూనె చల్లుకుంటే మంచిది. అవిసె గింజల్లో అధికంగా ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భిణులు మాత్రం వీటికి దూరంగా వుండటం మంచిది. 
 
ఇంకా గ్రీన్ టీ శరీరానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు వీటిల్లో అధికం. అంతేగాకుండా శరీర మెటబాలిజాన్ని ఉత్తేజం చేస్తూ, కెలోరీలను కరిగించే పోషకాలను గ్రీన్ టీ కలిగి వుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్థాల్లో మిరియాలు ఒకటి. ఇది శరీరంలో అనవసరంగా కొవ్వు చేరకుండా సాయపడుతుంది. 
 
సలాడ్లు, కూరల్లో చిటికెడు చల్లుకుని తింటే రుచిగా వుంటుంది. పసుపు యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి వుండటమే కాకుండా దీనికి శరీర మెటబాలిజమ్ రేటు మెరుగుపరిచే శక్తి కూడా కలిగి మెటబాలిజమ్ రేటును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

షాబాద్ సీరియల్ కిల్లర్ కోసం వేట - 12 బృందాలతో గాలింపు

ముంబై ఆస్పత్రిలో పవన్‌కు ఆపరేషన్ - పరామర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

అన్నీ చూడండి

'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)

అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం

ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

తర్వాతి కథనం
Show comments