acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

సిహెచ్
సోమవారం, 6 మే 2024 (23:16 IST)
ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ అసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి. 
భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా ఎసిడిటీ నుంచి బయట పడవచ్చు. 
తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. 
భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి, దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది. 
భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు.
చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి, లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.
 

అన్నీ చూడండి

స్క్రీన్ షాట్ టిక్కెట్లు చెల్లవు : రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఫిన్‌లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి.. బీచ్‌లో మృతదేహం

బుల్లెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ : 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై

Nara Brahmani: నారా బ్రాహ్మణీకి అరుదైన అవార్డు.. నారా లోకేష్ కితాబు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్ అరెస్టు

అన్నీ చూడండి

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

Shivaji: నాగార్జున ఇచ్చిన పారితోషికంతో భూమి కొనుగోలు చేశా : శివాజీ

Vinayaka: వెంకట్రామయ్య గారి తాలుకా లోని మూడో పాటను విడుదల చేసిన వి.వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments