ఆన్ లైన్ లో ద్వాదశి దర్శన టికెట్లు షురూ

Written By PY REDDY
Updated: బుధవారం, 24 డిశెంబరు 2014 (10:50 IST)
వైకుంఠ ఏకాదశి, జనవరి1 పురస్కరించుకుని వైకుంఠద్వారా దర్శనం చేసుకోవాలకుని టికెట్లు దొరకని,వీలుకాక నిరాశ చెందే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ద్వాదశి నాడు ఆ దర్శనభాగ్యాన్ని కలిగిస్తోంది. ద్వాదశి నాడు కూడా వైకుంఠద్వారా తెరచే ఉంటుంది. ఆ రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే వారి కోసం ఆన్ లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశాన్ని కల్గించింది. 
 
ఈ టికెట్ల కొనుగోలు బుధవారం ఉదయం 9 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ద్వాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వారు ఆన్ లైన్ ద్వారా రూ.300 నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు. కేవలం 10 వేల టికెట్లు మాత్రమే ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతారు. 
 

అన్నీ చూడండి

భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

సవతి కొడుకుతో అక్రమ సంబంధం.. వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ..?

ప్రధాని మోడీ గురించి తప్పుగా మాట్లాడితే దేశ ప్రజలు సహించరు, ఇదిగో నిదర్శనం వీడియో

కేతన్ లోయలో పడిపోయాడని చెప్పింది.. కానీ కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు..

అన్నీ చూడండి

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

Show comments