అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు

సోమవారం, 2 మార్చి 2015 (11:12 IST)
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్వజగద్రక్షుడైన స్వా­ువారు పుష్కరిణిలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్ప పై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వా­ువారు తెప్ప పై మూడు సార్లు పుష్కరిణిలో ప్రదక్షణగా విహరించారు. స్వామివారి శోభాయమాన రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయంతో పులకించిపోయారు. 
 
కాగా ప్రతి సంవత్సరం పాల్గుణమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులపాటు ఈ తెప్పోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తున్నది. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి సాంబశివరావు దంపతులు, ఆలయ డిప్యూటిఇఓ చిన్నంగారి రమణ, అడిషనల్‌ సి­అండ్‌ఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, వాటర్‌వర్క్స్‌ ఇఇ నరసింహమూర్తి, గార్డెన్‌ సూపరిండెంట్‌ శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, పేష్కార్లు సెల్వం, కేశవరాజు, పెద్దజియ్యంగార్ల బృందం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 

అన్నీ చూడండి

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)

ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో

అన్నీ చూడండి

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

Show comments