ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిన శ్రీవారు(వీడియో)

శనివారం, 19 సెప్టెంబరు 2015 (08:00 IST)
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. కృష్ణుడి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. 
 
చాలా వేడుకగా సాగిన ఈ కార్యక్రమం తిరుమాడ వీధులలో అత్యంత అద్భుతంగా సాగింది. వాహన మండపంల నుంచి 9 గంటల ప్రాంతంలో స్వామి తిరుమాడ వీధుల ఊరేగింపునకు బయలుదేరారు. ఆయన రాకను స్వాగతిస్తున్న వరుణుడు స్వాగతం పలికారు. కృష్ణుడి వేషంలో ఉన్న స్వామిని చూసి భక్తులు తరించారు. 
 

అన్నీ చూడండి

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

అన్నీ చూడండి

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments