తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

మంగళవారం, 5 మే 2015 (08:26 IST)
తిరుమలలో భక్తుల మంగళవారం రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేంకటేశ్వర స్వామిని 72,975 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 
సోమవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామిని దర్శించుకోవడానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఇక కాలి నడక వచ్చే భక్తులు 3 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వీరికి కనీసం 4 గంటల సమయం పడుతుంది.
 
ఇక ప్రత్యేక దర్శనం కోసం వేచి ఉన్నవారికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. భక్తులు గదుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పనిలేకుండా ఉంది. 

అన్నీ చూడండి

బ్యాంక్ లాకర్‌లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలి.. తల పట్టుకున్న ఎన్డీయే.. ప్లాన్ ఏంటి?

అన్నీ చూడండి

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Show comments