తిరుమలలో రద్దీ సాధారణం

బుధవారం, 6 మే 2015 (07:48 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 64,180 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయానికి ఇక్కడ సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లక్సులో 4 కంపార్టుమెంట్ల వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వారికి దర్శనం సమయం కనీసం 2 గంటలు పడుతోంది. ఇక గదుల కోసం పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. 

అన్నీ చూడండి

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

హల్లో నేను మీ బాస్‌ను... ఐనాక్స్ గ్రూపులో రూ.10.4 కోట్ల వాట్సాప్ స్కామ్

వైద్యుడు అందుబాటులో లేరు.. గర్భిణీ స్త్రీతో పాటు నవజాత శిశువు మృతి

జై శ్రీరామ్ అని చెబితేనే అన్నం పెడతా - ముస్లింకు బీజేపీ నేత హుకుం (వీడియో)

అన్నీ చూడండి

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

Show comments