తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శనివారం, 20 డిశెంబరు 2014 (08:25 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రమే భక్తుల తాకిడి పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. 
 
 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - 16 ఖాళీగా ఉన్నాయి
 రూ.50 గదులు - 112, ఖాళీగా ఉన్నాయి
 రూ.100 గదులు- 24, ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు- 8 ఖాళీగా ఉన్నాయి
 
 ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం -  102ఖాళీగా ఉన్నాయి
 సహస్ర దీపాలంకరణసేవ - 42 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి

అన్నీ చూడండి

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

అన్నీ చూడండి

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

Show comments