తిరుమలలో పెరిగిన రద్దీ

శనివారం, 28 ఫిబ్రవరి 2015 (08:07 IST)
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 34,814 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.
 
ఇక కాలినడకన వచ్చే భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరి కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయానికి రద్దీ మరింత పెరిగింది. 

అన్నీ చూడండి

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ్యుడు ఎవరో తెలుసా? మన తెలుగు నేతే!

Pawan Kalyan: పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ దీక్ష

మిరప ఎగుమతుల్లో పురుగుమందు.. సమస్య పరిష్కారానికి ఏపీ కమిటీ

6జీ, ఏఐ క్వాంటం టెక్నాలజీస్ కోసం రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్

అన్నీ చూడండి

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

Show comments