తిరుమలలో పెరిగిన రద్దీ

శనివారం, 28 మార్చి 2015 (07:15 IST)
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ  పెరిగింది.  తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 36,607 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 20 నిండాయి. వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 3 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా
ఉండగా ఆదివారం కూడా రద్దీ అధికంగా ఉంటుంది. 

అన్నీ చూడండి

జేఈఈ టాపర్ అయితే మాత్రం.. కేటీఆర్ భుజంపై చెయ్యేస్తారా? (video)

పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన మహిళ - కత్తితో నరికి చంపేసిన పాత స్నేహితుడు

నీట్ రీ-ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్... తెలంగాణ విద్యార్థి అరెస్టు

ఏపీలో జూన్ 26 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు : భర్తపై హత్య కేసు.. రాత్రికి రాత్రి పరార్

అన్నీ చూడండి

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

Show comments