తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

సోమవారం, 4 మే 2015 (08:24 IST)
తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు నిండాయి. వీరికి శ్రీవారి దర్శనం కోసం కనీసం 16 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి కనీసం దర్శనం కోసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ప్రత్యేక దర్శనం నుంచి వచ్చే భక్తులకు కనీసం 2 గంటల సమయం పడుతోంది. సెలవులు కావడంతో క్రమేణా తిరుమల రద్దీ పెరుగుతోంది. గదల కోసం భక్తులు క్యూలైన్లలో కనీసం రెండు గంటల సమయం వేచి ఉండక తప్పడం లేదు. 
 
 

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

Show comments