అక్కర్లేని చెత్తని తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైన సంపదను...?

గురువారం, 21 మే 2015 (14:49 IST)
భగవంతుడు దశావతారాల గురించి తెలిసిందే. అయితే ఆయన రాకవల్ల ఏమైనా మార్పు ఉపయోగం జరిగిందా అని గమనించండి. ఎవరు వచ్చినా పోయినా, మీరు మాత్రం ఎదగడానికి తయారుగా లేనంతకాలం మీ జీవితాన్ని ఎవరూ మార్చలేరు. మహాత్ముల రాక మాత్రమే పూర్తి అవగాహనను, జ్ఞానాన్ని కలిగించలేదు. మీరు మారాలనుకుంటే మాత్రమే మార్పు ఏర్పడుతుంది. 
 
మీ జీవితాన్ని మీరు జీవించడం సరిగా నేర్చుకుంటే లాభమే తప్ప మీరు మారడానికి తయారుగా లేనపుడు భగవంతుడు అవతరించినా ఏ అర్థం ఉండదు. పదివేల సార్లు మహాత్ములు వచ్చినా ఏ మార్పు జరగదు. అందుకే దేవుడికోసం ఎదురుచూడకండి. ఎవరో చెప్పిన వేదాంతాన్ని అలాగే స్వీకరించండి. మహాత్ముల గురించి పుస్తకాలను ప్రోత్సాహ కారణాలుగా మాత్రమే వాడుకోండి. అదే మీ జ్ఞానంగా భావించి మనస్సును మార్చుకోండి. 
 
అక్కర్లేని చెత్తని తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైన సంపదను నింపుకోవచ్చు. తెలీదని అంగీకరించేటప్పుడు అహంకారం తొలగి తెలుసుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది.

అన్నీ చూడండి

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments