తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

సోమవారం, 5 జనవరి 2015 (06:56 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయానికి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.  4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 
 
తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గదులు కూడా సులభంగానే దొరుకుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు అయిపోవడంతో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఆదివారం సాయంత్రానికి శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 28 వే మంది మాత్రమే. 

అన్నీ చూడండి

రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : కానిస్టేబుల్ అరెస్టు

వైకాపా గానీ, జగన్ గానీ అమరావతి వ్యతిరేకం కాదు.. దేవినేని అవినాష్

SIRలో పేరు తొలగిస్తారనే భయంతో 51ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య

వెనెజులాలో భారీ భూకంపం.. 1,450కి పెరిగిన మృతుల సంఖ్య

పైలట్‌కు అంతరాయం కలిగించిన లేజర్ కాంతి .. విమానం ల్యాండ్ అవుతుండగా..? (video)

అన్నీ చూడండి

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments