నేడు కొలువుదీరనున్న టిటిడి బోర్డు

శనివారం, 2 మే 2015 (10:57 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నేడు కొలువదీరనున్నది. ఛైర్మన్ సహా పలువురు సభ్యులు తిరుమల ఆలయంలో ప్రమాణస్వీకారం చేస్తారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తిచేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
ఇటీవల ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించింది. పాలకమండలి అధ్యక్షులుగా మాజీ మంత్రి చదలవాడ క్రిష్ణమూర్తి ఎంపికయ్యారు. ఆయనతోపాటు సినీ దర్శకుడు రాఘవేంధ్రరావు, పలువురు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఎంపికయ్యారు. 
 
వీరిలో చాలామంది నేడు ఉదయం 11.15 గంటలకు గుడి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం లాంఛనంగా సమావేశమవుతారు. గుడిలో జరిగే కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్ధానం ఏర్పాట్లు పూర్తి చేసింది. 
 

అన్నీ చూడండి

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

Show comments