తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు

మంగళవారం, 23 డిశెంబరు 2014 (21:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు మంగళవారం సాయంత్ర తిరుమలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 పర్వదినాలను దృష్టిలో పెట్టుకున్న ఆయన దివ్యదర్శనం క్యూలైను, స్కానింగ్ పాయింటు, ఫోటో మెట్రిక్ పాయింటు, కిచెన్, వైకుంఠం2, నందకం, కళ్యాణ వేదికలలో తనిఖీలు చేశారు.
 
కంపార్టుమెంట్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను స్వయంగా పరిశీలించారు. కిచెన్లో వంటకాలను పరిశీలించారు. అక్కడ ఉన్న పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. మూడుగంటల పాటు ఆయన అన్ని చోట్ల తనిఖీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమేష్ రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. 

అన్నీ చూడండి

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

దారుణం, 13 ఏళ్ల బాలికపై 5 రోజుల్లో 30 మంది అత్యాచారం

పులుల సంరక్షణకు మహారాష్ట్ర సహకారం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రన్‌వేపై పేలిన టైరు... తృటిలో తప్పిన పెను ప్రమాదం

అన్నీ చూడండి

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments