Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు.. ఎందుకు? ఎన్నాళ్లు?

Written By PYR
Updated: ఆదివారం, 25 జనవరి 2015 (11:01 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు విఐపిల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో ఉదయం బ్రేకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటించారు. సోమవారం రథసప్తమి జరుగనున్నది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
ఆదివారం ఉదయం ప్రొటోకాల్‌ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. సోమవారం ప్రొటోకాల్ దర్శనాలు కూడా తక్కువగానే ఉంటాయని అన్నారు. రథసప్తమి రోజున అన్ని వాహనాలు ఒకే రోజు తిరుగుతాయి కాబట్టి రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 

అన్నీ చూడండి

ప్రాంతీయ భారతీయ వంటకాలతో హైదరాబాద్ రూఫ్‌టాప్ రెస్టో-బార్ వాయు ప్రారంభం

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా... మాల మహానాడు నేతపై టీడీపీ ఎమ్మెల్యే ఫేర్ (వీడియో)

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రారంభం - పోటెత్తిన భక్తులు

అన్నీ చూడండి

03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

Show comments