Wednesday, 10 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Hollywood Movie News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 10 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
తెలుగు సినిమా
హాలివుడ్
Warner Bros: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్
Saturday,June 6, 2026
కేన్స్లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో
Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్
Jennifer Lopez: అలవాట్లు, వ్యాయామంతో అందాన్ని కాపాడుకోవచ్చంటున్న జిమ్ మిర్రర్ సెల్ఫీలతో జెన్నిఫర్ లోపెజ్
పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు
అమెరికా వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఒకప్పటి హాలీవుడ్ స్టార్, ఏమైంది?
Wednesday,December 24, 2025
IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
Monday,December 1, 2025
Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్ల్యాండ్స్
Saturday,October 25, 2025
James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్
Thursday,October 23, 2025
Avatar: అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3Dలో పునఃవిడుదల తెలుపుతూ కొత్త ట్రైలర్ విడుదల
Friday,September 26, 2025
ట్రాన్: అరేస్లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో
Thursday,September 25, 2025
ఒక వారం పాటు మరోసారి థియేటర్లలోకి రానున్న అవతార్: ది వే ఆఫ్ వాటర్
Thursday,September 25, 2025
అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా
Monday,September 22, 2025
సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది
Tuesday,September 2, 2025
ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్
Sunday,August 10, 2025
జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల
Tuesday,July 29, 2025
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్
Friday,July 18, 2025
జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్కుమార్
Wednesday,June 25, 2025
Ajay Devgn : నేను డ్యాన్స్ని యాక్షన్గా చూస్తా : జాకీ చాన్
Tuesday,May 27, 2025
Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ
Wednesday,May 21, 2025
next news
తాజా వార్తలు
మమతా బెనర్జీ ప్రధాని కావాలన్న ఎంపీ.. తిరుగుబాటు వర్గంలో చేరిపోయారు...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం తారా స్థాయికి చేరింది. దీంతో 20 మంది ఎంపీలు మమతకు షాకిచ్చి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తాజాగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా, ప్రధాన మద్దతుదారుగా గుర్తింపు పొందిన యువ ఎంపీ సాయోని ఘోష్ అనూహ్యంగా తిరుగుబాటు వర్గంలో చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామం మమతా నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
తుని చిన్నారి మిస్సింగ్: పాపతో కనిపించకుండా పోయిన కుక్క వచ్చింది కానీ... వీడియో
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన గణేష్, భవానీ దంపతుల మూడేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు కుక్కతో సహా అదృశ్యమైంది. పాప అదృశ్యమైన గంటల్లోనే ఆమె ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమేరాల సాయంతో పోలీసులు సైతం జల్లెడ పడుతున్నప్పటికీ చిన్నారి ఆచూకి లభించలేదు. ఐతే మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క తిరిగి వచ్చింది. ఆ కుక్క నేరుగా పాప తల్లి వద్దకు వెళ్లి చీరను లాగుతూ ఒకింత ఆందోళనగా కనిపించింది.
టిక్కెట్ చూపించమని అడిగినందుకు టీటీఈని చితక్కొట్టిన మహిళ, వీడియో
టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలులో బీభత్సం సృష్టించింది. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన టిన్సుకియాలో జరిగింది. అస్సాంలోని టిన్సుకియా ద్వారా వెళుతున్న ఒక జనరల్ రైలు కోచ్లో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక మహిళ, విధిలో ఉన్న టీటీఈపై భౌతికంగా దాడి చేసింది. అసలు విషయం ఏమిటంటే, టీటీఈ ఆమెను టికెట్ అడగ్గా, ఆమె చూపించలేకపోయింది. దీంతో టీటీఇ జరిమానా కట్టమని చెప్పాడు. ఆమె జరిమానా చెల్లించడానికి బదులుగా, తీవ్ర వాగ్వాదానికి దిగి, అతనిపై భౌతిక దాడికి పాల్పడింది.
పనిచేయడం ఇష్టంలేకుంటే సెలవుపెట్టి వెళ్లండి.. అధికారులకు మంత్రి నాదెండ్ల వార్నింగ్
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని మున్సిపల్ అధికారులకు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పని చేయడం ఇష్టంలేకుంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని ఆయన హితవు పలికారు. పైగా, ఈ చెత్తా, ఇతర వ్యర్థాలను తొలగించేవరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పి, కాల్వగట్టుపై ఉన్న సిమెంట్ బల్లపై కూర్చుండిపోయారు.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులు
ఆయన సత్యంలోని అగ్ని కణం. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నిరంతర యంత్రం. విమర్శించేవాడు సైతం పక్కకెళ్లి లెంపలేసుకునే వ్యక్తిత్వం. ఆయన మరెవరో కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. కోట్లు ఆర్జించే మార్గమున్నా, ప్రజాసేవకు తన జీవితాన్ని, ఆంధ్ర రాష్ట్ర పల్లె, పట్టణ, నగరాలు దేశానికే మార్గదర్శం కావాలన్న ఆరాటం ఆయనలో అహరహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రామీణ పరిపాలన, పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్షాప్లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
వేసవికాలంలో ఫ్రిజ్లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos