ఆకలిగా లేదా... ఈ మూడు తీసుకుంటే తెగ తింటారు....

బుధవారం, 18 నవంబరు 2015 (12:05 IST)
కొందరికి ఆకలి లేకుండా ఉంటుంది. భోజనం వేళకు చేయాలని అనుకున్నా ఆకలి లేకపోవడంతో చేయలేకుండా ఉంటారు. ఇలాంటివారు పెరటి వైద్యాన్ని అనుసరిస్తే సరిపోతుంది. బాగా ఆకలిని పెంచేవాటిలో నిమ్మరసం ఒకటి.
 
జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. శరీరంలోని హానికర వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఆకలి మందగించినవారు గ్లాసు మంచినీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే ఆకలివేస్తుంది. 
 
మరొకటి ఖర్జూరం. ఆకలి లేక బాగా ఇబ్బందిపడేవారు ఖర్జూర రసాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ నాలుగైదు ఖర్జూరాలు తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది. ఇంకొకటి అల్లం. వికారం, అజీర్తి వంటివి ఇబ్బందిపెడుతున్నప్పుడు అల్లం మంచి పరిష్కారాన్ని సూచిస్తుంది. ప్రతిరోజూ సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకలి బాగా వేస్తుంది.

అన్నీ చూడండి

జూన్ 27, 2026 శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

అన్నీ చూడండి

హారతి గైకొనవే మా సమంత అంటూ అభిమానులు, వీడియో

Balan: The Boy ట్రెండింగ్‌ బాలన్: ది బాయ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Show comments