బ్రేకింగ్ న్యూస్.. పబ్‌జీతో పాటు 118 యాప్‌లపై నిషేధం..

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (17:42 IST)
చైనా సరిహద్దుల్లో చేసిన ఓవరాక్షన్‌తో పాటు కరోనాను నియంత్రించడంలో విఫలం కావడంతో గుర్రుగా వున్న మోదీ సర్కారు.. ఇప్పటికే 51 యాప్‌లపై నిషేధం విధించింది. అయినా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
 
118 చైనా యాప్స్‌ని బాన్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. అందులో పబ్ జీ కూడా ఉంది. తొలి విడతగా 60 వరకు యాప్స్‌ని రెడీ చేసిన కేంద్రం ఇప్పుడు 118 యాప్స్‌ని నిషేధించింది.  
 
కాగా జూన్ నెలలో, టిక్ టాక్, యుసి బ్రౌజర్, వీచాట్ వంటి 59 చైనీస్ మొబైల్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధించింది. ఇవి భారతదేశం సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు, భద్రతకు నష్టాన్నిస్తాయనే కారణంగా నిషేధం కొరడా ఝుళిపించడం జరిగిందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments