ఆదివారం, 6 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఎస్వీయూ క్యాంపస్లో సంచరిస్తున్న చిరుత!!
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (ఎన్వీయూ) పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా ఓ చిరుతపులి సంచరిస్తుండగా, అది ఎట్టకేలకుపట్టుబడింది. ఎస్వీయూ క్యాంపస్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది.
మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)
కేరళ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్యకు పాల్పడింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సరైన ప్రతిభను చూపని ఉద్యోగులను కుక్కలతో సమానంగా చూసింది. ఉద్యోగుల మెడకు గొలుసుకట్టి కుక్కల్లా నడిపించింది. నేలపై నాణేలను పడేసిన వాటిని నాలుకతో తీయించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో టీవీ చానెల్లో ప్రసారం కావడంతో సదరు కంపెనీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం - నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం లైన్ క్లియర్ అయింది. ఈ రైల్వే లైను నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందుకోసం చేపట్టిన భూసేకరణ కొంతమేరకు కొలిక్కివచ్చింది. ఈ నేపథ్యంలో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. తొలుత 27 కిలోమీటర్ల ట్రాక్తో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మరో రెండు నెలల్లో టెండర్లు ఆహ్వానించనున్నారు.
గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడి బాత్ రూమ్స్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వారు ఎదుర్కొనే పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 45 యేళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, 15 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి ఇలా గురుకుల పాఠశాలకు వెళ్లి మరుగుదొడ్లను తనిఖీ చేయడంపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో పాటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య!!
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఆదాయపన్ను శాఖలో ఇన్స్పెక్టరుగా పని చేసే జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని సీజీవో టవర్స్ ఎనిమిదో అంతస్తు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది గాధీ నగర్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
లేటెస్ట్
04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కొత్త పనులు చేపడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. భేషజాలకు పోవద్దు.
03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అనవసర విషయంలో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు.
పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?
మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పురుషులు, మహిళలు ఇద్దరికీ పుట్టుమచ్చల వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే.. పురుషులు, స్త్రీలకు మెడ వెనుక భాగంలో ఉన్న పుట్టుమచ్చ దీర్ఘాయువును సూచిస్తుంది. వారు ఇతరులను సంతోషపెట్టే రీతిలో సరదాగా మాట్లాడేవారుగా వుంటారు. అదేవిధంగా, స్త్రీపురుషులకు తల నుండి నోటి వరకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే, వారికి కోరికలు లేకుండా ఉంటాయి. వారికి చాలా కోపం, ఆందోళన ఉంటాయి. జీవితంలో సౌఖ్యం కోసం అవకాశాలు పెరుగుతాయి.
02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు. వాస్తు శాస్త్రంలో, ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని వస్తువులను చూడటం నిషేధించబడింది. ఉదయం వాటిని చూడటం అశుభంగా భావిస్తారు. దీనివల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేవగానే ఏమి చూడకూడదంటే... వాస్తు శాస్త్రంలో, ఉదయం నిద్ర లేవగానే మీ స్వంత నీడను లేదా వేరొకరి నీడను చూడటం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత ఎప్పుడూ మురికి పాత్రలను చూడకూడదు. దీని వలన డబ్బు నష్టం జరుగుతుంది. ఇంట్లోకి పేదరికం వస్తుంది. కాబట్టి, రాత్రి పడుకునే ముందు గిన్నెలు శుభ్రం చేయండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుతుంది.