Monday, 17 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Avantika Dasani 7310.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 17 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అవంతిక దాసని
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
-
అవంతిక దాసని
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన అసెంబ్లీ బహిష్కరణను కొనసాగించాలా లేక సభకు తిరిగి వచ్చి సమస్యలను నేరుగా ప్రస్తావించాలా? ప్రస్తుతానికి, ప్రతిపక్ష నాయకుడి అంశంపై వైఎస్సార్సీపీ అసెంబ్లీకి దూరంగా ఉండాలని యోచిస్తోంది. అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోవడంతో సభలో తన పాత్ర పరిమితంగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. శాసన మండలిలో తమ ఎమ్మెల్సీలను ఉపయోగించుకుని, అసెంబ్లీ వెలుపల ప్రజా సమస్యలను లేవనెత్తాలని పార్టీ యోచిస్తోంది.
స్వర్ణాంధ్ర 2047: చాలా దగ్గరలో మరో మైలురాయి... ఏంటది?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్ర 2047 దార్శనికతతో ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు, సాంకేతికత, వ్యవసాయం, నీరు, తయారీ రంగం, స్వచ్ఛ ఇంధనం, మెరుగైన జీవన ప్రమాణాలపై దృష్టి సారిస్తుంది. కానీ రాజకీయంగా, ఆచరణాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన మరో మైలురాయి చాలా దగ్గరలో ఉంది. అదే 2029. 2047 దార్శనికత ఆంధ్రప్రదేశ్కు ఒక దీర్ఘకాలిక దిశానిర్దేశం చేస్తుంది.
ఫిన్లాండ్కు 29 మంది ఏపీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్, 29 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను ఆగస్టు 17 నుండి 26 వరకు ఎనిమిది రోజుల వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమం కోసం ఫిన్లాండ్కు పంపుతోంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార విజేతల నుండి ఎంపికైన వీరు, తుర్కు, రౌమాలోని పాఠశాలలను సందర్శించి, ఫిన్నిష్ విద్యావేత్తలతో సంభాషిస్తారు. తుర్కు విశ్వవిద్యాలయంతో కలిసి నిర్వహించే ఈ కార్యక్రమంలో బాలల కేంద్రీకృత అభ్యసనం, ప్రాథమిక విద్య, ఆట ఆధారిత బోధన, డిజిటల్ అభ్యసనం, ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వంటి అంశాలు ఉంటాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టిలో, ఇది కేవలం ఉపాధ్యాయులను విదేశాలకు పంపడం కంటే ఎక్కువ.
ఆగస్టు 17, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఎలా వుంది..?
ఆగస్టు 17, 2026 నాటికి తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) వాతావరణ సమాచారం గురించి తెలుసుకుందాం.. తెలంగాణ వాతావరణం వర్ష సూచన: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. గాలులు: గంటకు 30 - 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్ల డీప్ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా ఎంపి-నటి అయిన కంగనా రనౌత్ లకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు... 'మేరీసనమ్ అఫీషియల్' అనే ఫేస్బుక్ పేజీ, 'వినోదం కోసం' అని మాత్రమే అని పేర్కొంటూ, అనేక డీప్ఫేక్ వీడియోలను పంచుకుంది. వాటిలో బహిరంగ ప్రదేశంలో కంగనా రనౌత్ భుజంపై మోడీ చేయి వేసి ఉన్నట్లున్న వీడియో ఒకటి కాగా, చెట్లమధ్య వారిద్దరూ కౌగిలించుకుంటున్న మరో వీడియో వుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos