Sunday, 26 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bindu Madhavi Photos 3653.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 26 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బిందు మాధవి ఫోటోస్
బిందు మాధవి ఫోటోస్
-
Bindu Madhavi Photos
-
Bindu Madhavi Photos
-
Bindu Madhavi Photos
-
Bindu Madhavi Photos
-
Bindu Madhavi Photos
-
Bindu Madhavi Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జూలై 26, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ: ఆదిలాబాద్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో స్థానికంగా మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Gen Z: 21 ఏళ్లలోనే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో యువత పోటీ.. జెన్-జెడ్కు రేవంత్ మద్దతు (video)
ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల కనీస వయోపరిమితికి బదులుగా, జెన్-జెడ్ (Gen Z) యువత 21 ఏళ్ల వయసులోనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా చూసేందుకు తెలంగాణ ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన కనీస వయసును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు, ఆగస్టు మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Kazipet: కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి
కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడు లైన్ల రైల్వే మార్గం (ట్రిపుల్ లైన్), విద్యుదీకరణ ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 220 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే 195 కిలోమీటర్ల మేర పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, రద్దీగా ఉండే విజయవాడ-కాజీపేట రైలు మార్గంలో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్లో శనివారం నాడు 10 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కొత్త కేసులలో గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (9), వైఎస్ఆర్ కడప (8), విశాఖపట్నం (5), ఎన్టీఆర్ (3), కాకినాడ (2), ఏలూరు (2), బాపట్ల (2) జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆ శాఖ తెలిపింది.
భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్
పదేళ్ల క్రితం, భారతదేశంలోని చాలా వరకూ స్టార్టప్ సంస్థలు ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ వెంటపడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఆయన భారతదేశంలోని తల్లిదండ్రుల సంరక్షణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు, ఆ సాహసం 'అన్వయా కిన్ కేర్'గా రూపుదిద్దుకుంది. ఇది 38 నగరాల్లో 1.5 లక్షల మందికి పైగా వయోధికులకు మద్దతునిస్తూ, 80 లక్షల గంటలకు పైగా గృహ సంరక్షణను అందించింది, 97% ప్రాణాలను కాపాడిన రికార్డుతో 5,000కు పైగా వైద్య అత్యవసర పరిస్థితులను విజయవంతంగా నిర్వహించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos