Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

సెల్వి
శుక్రవారం, 14 మార్చి 2025 (19:59 IST)
భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని నాలుగు పనుల గురించి చాణక్యులు తన నీతిశాస్త్రంలో పేర్కొని వున్నారు. అవేంటో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే కంచంలో తినకూడదు. ఇది మత్తుకు సమానం. ముందు భర్త ఆపై భార్య తినాలి. 
 
అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి స్నానం చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్లినా నదిలో దిగేటప్పుడు కూడా కలిసి స్నానమాచరించకూడదు. తామస పూజలో భార్యాభర్తలు కలిసి పాల్గొనకూడదు. 
 
భర్త మాత్రమే తామస పూజలో పాల్గొనాలి. ఈ పూజా సమయంలో మద్యపానం, మాంసం తీసుకోకూడదు. మహిళలు నిషేధిత ప్రాంతాలకు భర్తతో కలిసి భార్య వెళ్లకూడదు. ఇది ఇబ్బందులకు దారితీస్తుంది.

అన్నీ చూడండి

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

తర్వాతి కథనం
Show comments