Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?

తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందిక

Written By chj
Updated: శుక్రవారం, 15 జులై 2016 (13:59 IST)
తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందికి తెలియదు. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. 
 
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల తొలి పండుగ దినాన వారిని గుర్తుచేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అంతకు మించి శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

తర్వాతి కథనం
Show comments