Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?

లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి మొండెం భూమిపై పడి విలవిలలాడింది. వానరసేన జయజయ ధ్వానాలు చేసింది. అంతట లక్ష్మణుడు అన్న రాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు సోదరుడు లక్ష్మణుడిని గాఢాలింగనం చేసుకున్న

Written By chj
Updated: శుక్రవారం, 12 మే 2017 (20:59 IST)
లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి మొండెం భూమిపై పడి విలవిలలాడింది. వానరసేన జయజయ ధ్వానాలు చేసింది. అంతట లక్ష్మణుడు అన్న రాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు సోదరుడు లక్ష్మణుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇంద్రజిత్తు మరణవార్త విన్న రావణుడు గుండె విషాదంతో నిండిపోయింది. 
 
దేవ, గంధర్వలు నిశ్చింతగా తిరుగుతున్నాయి. మహర్షి సంఘాలు నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నాయి. ఆ పరిస్థితులన్నీ చూసిన రావణుడు ఓ సామాన్య మానవుడి చేతిలో తన కుమారుడు మరణించడంతోనే తన జీవితం శూన్యమైందని విలపించాడు.

అన్నీ చూడండి

బంధువులను సాగనంపేందుకు వచ్చి.. రైలు చక్రాల కింద నలిగి బాలుడి మృతి.. ఎక్కడ?

పెళ్లికి ముందే వరకట్నం ఇచ్చేయమన్నాడు.. రూ.15లక్షలు మోసం.. యాసిడ్ పోస్తానని..?

నా ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధి చేశారు : మల్లికార్జున ఖర్గే

Engaged Couple: ఎంగేజ్‌మెంట్ అయ్యింది.. ఇంతలో ఏమైందో ఏమో కానీ..?

యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో వైరల్)

అన్నీ చూడండి

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి

గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు

12-08-2026 బుధవారం మీ రాశి ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు..

తర్వాతి కథనం
Show comments