Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే11న తెరుచుకోనున్న బద్రినాథ్‌ ఆలయం:వసంత పంచమిని పురస్కరించుకుని..?

Written By Selvi
Updated: శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:10 IST)
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన బద్రినాథ్‌ ఆలయ ద్వారాలు మే 11వ తేదీన తెరుచుకోనున్నాయి. ఆ రోజు ఉదయం 4:30గంటలకు పండితుల వేద మంత్రాల నడుమ ఆలయద్వారాలు తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ సీఈవో బీడీ సింగ్‌ తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని ఈరోజు గంటపాటు ఆలయాన్ని తెరిచి పురోహితులు పూజలు జరిపినట్లు ఆయన చెప్పారు. 
 
అలకనంద నది ఒడ్డున, సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో బద్రీనాథుని ఆలయాన్ని ప్రతి ఏడాది మంచు కారణంగా శీతాకాలంలో మూసివేసి వేసవిలో తెరుస్తారు. గతేడాది నవంబర్‌ 17న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి మేలో తెరవనున్నారు. తెరవడానికి ముహూర్తాన్ని వసంత పంచమి సందర్భంగా ఈరోజు నిర్ణయించారు.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

Show comments