తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

సోమవారం, 11 ఏప్రియల్ 2016 (10:38 IST)
వరుసగా మూడురోజుల పాటు సెలవు దినాలు రావడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఉగాది తర్వాత వరుసగా సెలవులు ఉండడంతో ఒక్కసారిగా తిరుమల భక్తులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తజన సందోహంగా కనిపిస్తోంది. సోమవారం ఉదయానికన్నా భక్తుల రద్దీ తగ్గుతుందని భావించారు. అయితే భక్తుల రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 
 
సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 గంటలకుపైగా సమయం పడుతుండగా కాలినడక భక్తులు 6 గంటలకుపైగా సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 75,854 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వసూలైంది. 

అన్నీ చూడండి

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments