తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... బోసిపోయిన క్యూలైన్లు

సోమవారం, 28 మార్చి 2016 (11:11 IST)
నాలుగురోజుల పాటు భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు ప్రస్తుతం మోస్తారు భక్తుల రద్దీతో కనిపిస్తోంది. వరుసగా సెలవు దినాలు కావడంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. అయితే టిటిడి భక్తులందరికీ అనుకున్న సమయానికల్లా దర్శన సదుపాయం కల్పించడంతో ఆదివారం రాత్రికి భక్తులు తగ్గిపోయారు.
 
ఆదివారం శ్రీవారిని 89,744 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు 8 కంపార్టుమెంట్లలో ఓ భక్తులు ఉంచగా వారికి 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి గంటలోనే సమయం పూర్తవుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లుగా ఉంది. 

అన్నీ చూడండి

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

అన్నీ చూడండి

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments