తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

శుక్రవారం, 25 మార్చి 2016 (12:02 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై శుక్రవారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తుల రాక ఒక్కసారిగా పోటెత్తింది. గురువారం 50,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా శుక్రవారం సర్వ దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 
 
సర్వ దర్శనం భక్తులు 10 గంటలకు పైగా వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం తరువాత దర్శన భాగ్యం లభిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

అన్నీ చూడండి

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

అన్నీ చూడండి

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments