తిరుమలలో మోస్తరుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

శనివారం, 23 ఏప్రియల్ 2016 (11:56 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో రద్దీ మోస్తరుగా కొనసాగుతోంది. శనివారమైనా సరే భక్తులు తక్కువగానే తిరుమలలో కనిపిస్తున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శనం 4 గంటల సమయం పడుతోంది.
 
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లో వేచి ఉండగా వారికి 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 66,493 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలైంది. 

అన్నీ చూడండి

నేనే గోల్డ్‌మేన్ అంటూ ఎగిరిపడ్డ సూర్య అరెస్ట్, ఎందుకంటే?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

Sai Krishna సాయికృష్ణ మృతదేహాన్ని ఆ ముగ్గురు కలిసి పారేశారు..

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఐక్యంగా వుంటూ సమిష్టిగా కృషి చేయాలి.. బాబు

ప్రయాణాల్లో ఎవ్వరితో గొడవపడొద్దు, కత్తులు పెట్టుకొస్తున్నారు, పొడిచేస్తున్నారు కూడా...

అన్నీ చూడండి

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments