తిరుమలలో మోస్తారుగా పెరిగిన భక్తుల రద్దీ

శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (11:23 IST)
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 5 గంటలు పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. 
 
మరో రెండురోజులు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు భావిస్తున్నారు. గురువారం శ్రీవారిని 60,804 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.96 కోట్లుగా వసూలైంది. 

అన్నీ చూడండి

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్...

రాజ్‌ కుమార్‌పై పోక్సో కేసు : పోలీసులతో రూ.20 లక్షలకు డీల్?

అన్నీ చూడండి

12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)

11-07-2026 శనివారం ఫలితాలు- వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు

Show comments