తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

బుధవారం, 20 ఏప్రియల్ 2016 (11:36 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం నాలుగు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటలు దర్శన సమయం పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.44 కోట్లుగా వచ్చింది. 

అన్నీ చూడండి

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

Show comments