Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శ్రీవారి దర్శనం గంటలోపే..

Written By ttd
Updated: మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (11:14 IST)
ఆపద్భాందవుడు, అనాథరక్షకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం గంటలోనే భక్తులకు లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినా రద్దీ మాత్రం తిరుమలలో అంతగా కనిపించడం లేదు. తిరుమల కంపార్టుమెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటలోపలే దర్శనం పూర్తవుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా అదేసమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 70,269 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వసూలైంది. 

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

16-08-2026 ఆదివారం ఫలితాలు - చిన్న విషయానికే ఆందోళన చెందుతారు...

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?

Show comments