తిరుమలలో 5 గంటల్లో శ్రీవారి దర్శనం

ఆదివారం, 8 మే 2016 (11:41 IST)
వారాంతపు సెలవు రోజైన ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగానే కనిపిస్తోంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 గంటల్లోపే లభిస్తోంది. శనివారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో లేదు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. 
 
కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల్లో దర్శన సమయం పడుతోంది. గదులు కూడా సులభంగానే భక్తులకు దొరుకుతున్నాయి. శనివారం శ్రీవారిని 81,097 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 91 లక్షలు వచ్చింది. 

అన్నీ చూడండి

అయోధ్య మందిర విరాళాలతో జల్సాలు.. స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు

హర్మూజ్ జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తాం : ఇరాన్

వైసీపీకి కోవర్టుగా మారిన ప్రకాశ్ రాజ్.. ఫైర్ అయిన కిరణ్ రాయల్

అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ అమ్మిన ఇంటిలోనే ఆయువు తీసుకున్నారు...

ఏడు అడుగులు వేసిన భర్త వదిలేస్తే.. ఆసరాగా ఉంటామన్న సన్నిహితులు మోసం చేశారు.... అందుకే...

అన్నీ చూడండి

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments