తిరుమల శ్రీవారి పుష్కరిణిలో సంప్రోక్షణం

Written By ttdj
Updated: ఆదివారం, 27 మార్చి 2016 (16:48 IST)
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తితిదే ఆలయ వేదపండితులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం గుర్తుతెలియని భక్తుడు పుష్కరిణిలో పడి మృతి చెందాడు. దీంతో తితిదే సంప్రోక్షణంను నిర్వహించింది. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన నీటిని పుష్కరిణిలోకి నింపారు. 
 
సంప్రోక్షణం నిర్వహించడం ద్వారా యథావిథిగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఆదివారం రాత్రి వరకు ఎవరినీ పుష్కరిణిలోకి పుణ్యస్నానాలకు అనుమతించరాదని తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

అన్నీ చూడండి

శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?

క్లాసు రూంలో మూత్రం పోశాడని వేడి కత్తితో విద్యార్థి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్

టైలర్ కుమారుడుకి గోల్డెన్ ఛాన్స్ - రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో ఛాన్స్

భయపెడుతున్న బోర్డో కార్చిచ్చు... వరల్డ్ వైన్ రాజధాని వైపు దూసుకొస్తున్న అగ్నికీలలు

పరీక్షా విధానంలో పారదర్శకత కోసం టాస్క్ ఫోర్స్ : ప్రధాని వెల్లడి

అన్నీ చూడండి

రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

Show comments