Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం

Written By ttdj
Updated: బుధవారం, 23 మార్చి 2016 (11:15 IST)
తిరుపతిలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకంను  టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం 10 గంటలకు ఈ సేవను ప్రారంభించింది. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా శత కలశాభిషేకంను పండితులు పూర్తి చేశారు. అధికసంఖ్యలో భక్తులు ఈ సేవకు హాజరయ్యారు.
 
అష్టోత్తర శతకలశాభిషేకాన్ని పురస్కరించుకుని సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వూరేగిస్తారు. అక్కడి నుంచి శ్రీరామ చంద్ర పుష్కరిణి వద్దకు తీసుకెళ్ళి ఆస్థానం చేపట్టనున్నారు. అనంతరం పుష్కరిణి హారతిని నిర్వహిస్తారు.

అన్నీ చూడండి

ప్రాంతీయ భారతీయ వంటకాలతో హైదరాబాద్ రూఫ్‌టాప్ రెస్టో-బార్ వాయు ప్రారంభం

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా... మాల మహానాడు నేతపై టీడీపీ ఎమ్మెల్యే ఫేర్ (వీడియో)

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రారంభం - పోటెత్తిన భక్తులు

అన్నీ చూడండి

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

Show comments