ఒంటిమిట్ట కళ్యాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం : టిటిడి ఛైర్మన్‌

శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (19:12 IST)
కడప జిల్లా ఒంటిమిట్ట రాములవారి కళ్యాణోత్సవాన్ని అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా నిర్వహించామన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి. లక్షమందికి పైగా భక్తులు కళ్యాణోత్సవానికి హాజరైనా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశామన్నారు టిటిడి ఛైర్మన్‌. 
 
గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఏర్పాట్లపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య వైభవోపేతం ఆ కళ్యాణాన్ని నిర్వహించామని, కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందించామన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి.

అన్నీ చూడండి

కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం

సెల్‌‍ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత

నా కొడుకును కిడ్నాప్ చేసి.. నాపై అత్యాచారం చేశాడు.. షౌకత్ మొల్లాపై మహిళ ఫిర్యాదు

ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్

అన్నీ చూడండి

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

Show comments