2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం

శనివారం, 2 ఏప్రియల్ 2016 (12:06 IST)
తిరుమలలో రద్దీ మోస్తారుగా కనిపిస్తోంది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే పరీక్షలు ఉండడంతో భక్తుల రద్దీ తగ్గిందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. వారాంతంలో శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. శనివారం స్వామివారికి ఇష్టమైన రోజు. ఆ రోజు శ్రీవారిని దర్శించుకుంటే ఎంతోమంచిదని భక్తుల నమ్మకం. 
 
దీంతో ప్రతి శనివారం భక్తులు తిరుమలకు వస్తారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఎక్కువగా భక్తులు వస్తుంటారు. శనివారం రద్దీ లేకపోవడం టిటిడి అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శుక్రవారం శ్రీవారిని 57,133మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటల్లో స్వామిదర్శనం లభిస్తోంది. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి రెండుగంటల్లో స్వామిదర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని హుండీ ఆదాయం 2 కోట్ల 32 లక్షల రూపాయలు ఉంది.

అన్నీ చూడండి

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్

Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?

సజ్జనార్ ఐపీఎస్ షేర్ చేసిన ద్విచక్ర వాహన ప్రమాద వీడియో చూస్తే జన్మలో హెల్మెట్ లేకుండా వెళ్లరు

అన్నీ చూడండి

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments