Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి స్పెషల్: కొబ్బరిమైసూర్ పాక్ తయారీ విధానం..

Written By మనీల
Updated: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:25 IST)
కావలసిన పదార్థాలు :
 
సెనగపిండి - ఒక కప్పు, 
కొబ్బరితురుము - ఒక కప్పు
పాలు - ఒక కప్పు,
నెయ్యి - ఒక కప్పు,
పంచదార - రెండు కప్పులు,
జీడిపప్పు - అలంకరణకు
 
తయారు చేసే విధానం : 
 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరితురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకొని భాగాలు భాగాలుగా కట్‌చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. అంతే ఏంతో నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

అన్నీ చూడండి

Ceutaకు పెరుగుతున్న వలసదారులు- స్పెయిన్‌తో ఆ డీల్ కట్.. జార్జియా మెలోనీ

Godavari: భారీ వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నది

జూలై 31, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

2026 ఖరీఫ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో పీఎంఎఫ్‌బీవైని అమలు చేసే బీమా భాగస్వామిగా టాటా ఏఐజీ

Ruchika singh, ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ కుటుంబంతో కలిసి పరార్?!

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments