రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

బుధవారం, 27 డిశెంబరు 2023 (19:18 IST)
రంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చింతల్‌మెట్ చౌరస్తాలోని ఓ పరుపుల గోదామ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.   
 
దూది, కట్టే వస్తువులు ఉండడంతో క్షణాల మీద మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో గోదాంలో ఉన్న ఓ వాహనం పూర్తిగా దగ్ధమైంది. గోదాంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments