బస్సును 80 కి.మీ వేగంతో నడుపుతూ సెల్ ఫోన్ టాక్... (Video)

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:19 IST)
గురువారం సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన TS 06 UA 9059 ఆర్టిసి బస్సు నారాయణపేట నుంచి హైదరాబాద్ వస్తుంది. షాద్ నగర్ బైపాస్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ సుమారు ఐదు నిమిషాలు సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసాడు. ఆ సమయంలో బస్సు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవలే ఉప్పల్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బైకున ఢీ కొట్టాడు. ఈ ఘటనలో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువ జంట దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయినా ఆర్టీసీ డ్రైవర్‌లో మార్పు రాకపోవడం గమనార్హం. చూడండి వీడియో...

అన్నీ చూడండి

Fauji Update: ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమయింది, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్

Mangli :హుషార్‌ పిట్టలు నుంచి మంగ్లీ ఆలపించిన హుషార్‌ గీతం టోంగా.. టోంగా

KA13 : హీరో, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతల తో KA13 బిహైండ్-ది-సీన్స్

Akhil :అయ్యగారే నం.1 అన్న ఫ్యాన్‌ వల్లే పేరొచ్చింది - లెనిన్ ఐదు రోజుల కలెక్షన్స్

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

తర్వాతి కథనం
Show comments