తెలంగాణలో జూన్ 1 నుంచి మెట్రో సర్వీసులు..

శనివారం, 23 మే 2020 (20:11 IST)
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో దాదాపు రైలు, బస్సులు అన్ని వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. జూన్ 1 తర్వాత నుంచి మెట్రో సర్వీసులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో సిటీ బస్సులు, మెట్రో సర్వీసులను మాత్రం నిలిపేసింది. దీనితో ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 
 
ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని 32 మార్గాలకు సిటీ బస్సు సర్వీసుల సదుపాయాన్ని కల్పిస్తూ అనుమతులు ఇచ్చారు. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానుండటంతో చాలామంది ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

అన్నీ చూడండి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments