బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:39 IST)
సంబంధిత వార్తలు
ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది
డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్: వీడియో వైరల్
బుల్లెట్ బండి పాటకు భార్య స్టెప్పులు... డిప్యూటీ సీఎం నవ్వులు
తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం : అత్త - భార్య నరికివేత
నా భర్త పిరికోడు కాదు.. పోలీసులే చంపేశారు : రాజు భార్య ఆవేదన
బాత్రూమ్లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?!
"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!"
"అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్ చేయండి, కేంద్ర రైల్వే మంత్రికి డిప్యూటీ సీఎం పవన్ విన్నపం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ గారితో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 100 వీధి కుక్కలను చంపేశారు.. సర్పంచ్కు సంబంధం వుందా?
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో దాదాపు 100 వీధి కుక్కలను చంపేశారని ఆరోపణలు వచ్చాయని, దీంతో డిసెంబర్ 2025 నుండి రాష్ట్రంలో చంపబడిన కుక్కల సంఖ్య 1,200కి చేరిందని జంతు హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. చంపబడిన కుక్కలకు సంబంధించిన ఘటనపై గ్రామ పంచాయతీ అధ్యక్షుడి (సర్పంచ్) కుమారుడితో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ.. ఎక్కడ?
ఒక వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఆరోపణలపై ఒక మహిళతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత వైద్యురాలు, నిందితురాలైన మహిళ మాజీ ప్రియుడి భార్య అని తెలిసింది. నిందితులను కర్నూలుకు చెందిన బి. బోయ వసుంధర (34), ఆదోనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కొంగే జ్యోతి (40), ఆమె ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వారిని జనవరి 24న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చెట్టుకు చీర కట్టినా దాని దగ్గరకు వెళ్లిపోతాడు: అరవ శ్రీధర్ పైన బాధితురాలు వ్యాఖ్య
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన వీడియోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాతంశెట్టి నాగేంద్రతో బాధితురాలు మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బాధితురాలు మాట్లాడుతూ... చెట్టుకు చీర కట్టినా చెట్టు దగ్గరకు వెళ్లిపోయే రకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరవ శ్రీధర్ గురించి అనేక రకాలుగా ఆమె మాట్లాడుతున్న మాటలు ఆడియోలో వినిపిస్తున్నాయి. ఈ మాటలను ఆమె తాతంశెట్టి నాగేంద్రతో చెబుతోంది. ఆ వీడియో చూడండి.
Telangana : ఇన్స్టాగ్రామ్ ప్రేమకు నో చెప్పారని తల్లిదండ్రులను హత్య చేసిన యువతి
తెలంగాణ, వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితో తన సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఒక యువతి తన కన్నతల్లిదండ్రులను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసు వర్గాల ప్రకారం.. సురేఖ అనే ఆ యువతి కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో, ఆమె ఈ నేరానికి పథకం పన్ని, వారికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిందని, దానివల్ల వారు మరణించారని సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?
శరీరంలోని అన్ని భాగాల పనితీరుకు మెదడు చాలా అవసరం. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. బాదం, పిస్తా, జీడిపప్పు, చియా గింజలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు తినడం మెదడు అభివృద్ధికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, మినరల్స్ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. పచ్చిగుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారంలో ఎక్కువ నూనె, చక్కెర కలపడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు.
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.